రోహిణి కార్తెలో అనగా మే నెలలో సూర్యభగవానుడు మన నడి నెత్తి మీదకోస్తాడు. అనగా మధ్యబాగానికి వస్తాడు. చంద్ర ప్రచండుడిగా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి. దానితో భూమిలోని తేమ హరించుకుపోతుంది. రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమ శాతం ఇంకిపోగానే రోహినిలో రోళ్ళు కూడా పగులుతాయి.
Please don’t post in Telugu to me as I don’t know the language I know English and Tamil
On Mon, 7 Jun 2021, 18:41 CHAMARTHI SRINIVAS SHARMA, wrote:
> Chamarthi Srinivas Sharma posted: ” రోహిణి కార్తెలో అనగా మే నెలలో > సూర్యభగవానుడు మన నడి నెత్తి మీదకోస్తాడు. అనగా మధ్యబాగానికి వస్తాడు. చంద్ర > ప్రచండుడిగా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి. దానితో > భూమిలోని తేమ హరించుకుపోతుంది. రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమ శాతం > ఇంకిపోగ” >
LikeLike
I am posting messages in my blog. Whatever languages you know you can read those.
LikeLike